ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.1.45 కోట్ల హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 02:39 PM

మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన రూ.1.45 కోట్ల హవాలా డబ్బును మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాయం చేశారు. ఈ ఘటన జబల్పూర్‌లో చోటుచేసుకుంది. పై అధికారులకు లెక్కలు చూపడంలో తేడా రావడంతో విషయం బయటపడగా.. రంగంలోకి వచ్చిన అధికారులు 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరి వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసుపై దర్యాప్తు కోసం ప్రత్యేక SIT బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa