ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 10:42 AM

AP: తిరుమలలో శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భారీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనానికి సుమారు 12 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు క్యూలో నిలిచి, దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. తిరుమల సేవకులు భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.  కాగా, గురువారం 61,521 మంది భక్తులు దర్శనం చేసుకోగా, హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు అని టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa