ట్రెండింగ్
Epaper    English    தமிழ்

GST ఎఫెక్ట్.. తక్కువ ధరకే వ్యవసాయ యంత్రాలు: మంత్రి నిమ్మల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 02:36 PM

AP: జీఎస్టీ తగ్గింపుతో రైతులు ఒక్కో కుటుంబానికి రూ.25,000 నుంచి రూ.40,000 వరకు లబ్ధి పొందుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి పాల్గొని రైతులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తక్కువ ధరకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు, బకాయిలు చెల్లింపు, విత్తనాల రాయితీ వంటి సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa