AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. అర్ధరాత్రి 11:30 నుండి 12:30 గంటల మధ్య నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలులు కూడా భారీగా వీస్తున్నాయి. అయితే, కొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa