ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ, 9న కార్తీక వన భోజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 01:39 PM

AP: శ్రీవారి భక్తులకు శుభవార్త. నవంబర్ నెలలో విశేష పర్వదినాల జరగనున్నాయి. ఈ నెల1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ. నవంబర్ 9న కార్తీక వన భోజనం. నవంబర్ 15న సర్వ ఏకాదశి. నవంబర్ 17న ధన్వంతరి జయంతి. నవంబర్ 18న మాస శివరాత్రి. నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం నిర్వహిస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa