ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికాగోలో కిమ్స్ వైద్యుల బంగారు విజయం

international |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 11:33 AM

హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం 'కార్ టైటాన్స్' అమెరికాలోని చికాగోలో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ (ఏసీఆర్) నాలెడ్జ్ బౌల్-2025 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. 40 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జట్టుగా నిలిచిన ఈ బృందం, మేయో క్లినిక్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వంటి అగ్రశ్రేణి సంస్థలను అధిగమించింది. రుమటాలజీ హెచ్​వోడీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, డాక్టర్ మోహిత్, డాక్టర్ రితేశ్​తో కూడిన ఈ బృందం, టీమ్ స్పిరిట్ అవార్డును కూడా కైవసం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa