ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీల సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలి: టీడీపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 02:43 PM

పుల్లలచెరువులో సోమవారం, మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ ను టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చొరవ చూపాలని వారు కోరారు. మండలంలో ఎస్సీ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను గోవింద్ కు వివరించారు. ఎస్సీల సమస్యలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని గోవింద్ హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa