ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ హత్య

national |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 02:03 PM

పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు స్పందిస్తూ.. తామే కాల్చి చంపినట్లు సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. తమ గ్యాంగ్‌కు చెందిన కరణ్, తేజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ హత్య చేసినట్లు గ్యాంగ్ ప్రకటించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నవంబర్ 5, 2025న ఈ సంఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa