ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిని ఫక్కీలో దోపిడీ: ఏడున్నర కోట్ల నగదుతో పట్టుబడిన దొంగలు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 11:23 AM

బెంగళూరులో సినీ ఫక్కీలో ఈ నెల 19న జరిగిన కోట్ల రూపాయల ఏటీఎం నగదు దోపిడీ కేసులో దొంగల ముఠాను కర్ణాటక, చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులమని నమ్మించి, గన్‌మెన్‌ను దింపివేసి, వ్యాన్‌లోని ఏడున్నర కోట్ల నగదును దోచుకున్న నిందితులను విస్తృతంగా గాలించి పట్టుకున్నారు. దోపిడీలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఓ మాజీ కానిస్టేబుల్ ప్రమేయముందని అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని రామాపురంలో వదిలేసిన ఇన్నోవా, చిత్తపార గ్రామంలోని నవీన్ ఇంట్లో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa