ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ విభజనపై సుధామూర్తి ఆవేదన

national |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:26 PM

జైపూర్‌ సాహిత్య సంబరాల్లో పాల్గొన్న సుధామూర్తి, దేశ విభజన హృదయవిదారకమని, దాని గురించి పిల్లలకు చెప్పాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని అన్నారు. ఆమె రాసిన 'ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ ఇయ‌ర్ రింగ్స్' పుస్తకంలో దేశ విభజన గురించి లోతుగా విశ్లేషించారు. చరిత్ర తెలియని వ్యక్తులు గీసిన గీత అందరి తలరాతలను మార్చిందని, చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు అర్థం కాదని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రజలు వలస వెళ్లిన తీరు పట్ల విచారం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa