ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే అత్యంత పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఫిబ్రవరిలో ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:39 PM

దేశంలోనే అత్యంత పొడవైన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు 12 జిల్లాలను కలుపుతూ నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని 12-13 గంటల నుంచి 6-8 గంటలకు తగ్గిస్తుంది. ఇటీవల బదౌన్ జిల్లాలో ఫాస్టాగ్ టోల్ సిస్టమ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో 14 మేజర్ వంతెనలు, 28 ఫ్లై ఓవర్లు, 50 అండర్‌పాస్‌లు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa