అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో "#నోహెల్మెట్ – #నోపెట్రోల్" నిబంధన అమలు ప్రారంభమైంది. ఈ సందర్భంగా, హెల్మెట్ ధరించి పెట్రోల్ వేయించుకునే ద్విచక్ర వాహనదారులను ప్రోత్సహించడానికి అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎం.జి. పెట్రోల్ బంక్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు సిల్వర్ కాయిన్లు, రోజా పూలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa