వేల్పనూరులో బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 41 మంది లబ్ధిదారులకు రూ. 23 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఆపదలో ఉన్నవారు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ నిధులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa