నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులను పన్నుల ద్వారానే సమీకరించగలమని, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ వై. ఓ నందన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 84 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa