టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్లో ఇటలీపై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా సూపర్ 8 దశలో ప్రవేశించింది. తొలుత కెప్టెన్ షాయ్ హోప్ (75) అద్భుత ఇన్నింగ్స్కు తోడు, బౌలింగ్లో షామార్ జోసెఫ్ (4/30), మాథ్యూ ఫోర్డ్ (3/25) చెలరేగడంతో విండీస్ విజయం సునాయాసమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa