రేపు శనివారం ఉదయం 8:30 గంటలకు బీసీ జనార్దన్ రెడ్డి కోయిలకుంట్ల సంతపేటలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో హాజరై, ఉదయం 10:30 గంటల నుంచి కోయిలకుంట్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని కార్యాలయం సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa