ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భరోసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 02:53 PM

నిడదవోలు పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సభ్యత్వం ద్వారా రూ. 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కలుగుతుందని, తద్వారా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక రక్షణ అందుతుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa