ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక కొరతపై నిరసన దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 02:48 PM

విజయవాడ :  ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను టీడీపీ ప్రారంభించింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa