ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో మరో రెండు విద్యుత్ దహన వాటికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 24, 2021, 12:29 PM

కోవిడ్ మరణాలకు సరైన పరిష్కారం దిశగా విజయవాడ అధికారులు అడుగులు వేస్తున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటం, వాటికి సంబంధించిన సరైన పరిష్కారం చేయాలని నిర్ణయించారు. విజయవాడలో మరో రెండు విద్యుత్ దహన వాటికలు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు ఒక విద్యుత్ దహన వాటికే అందుబాటులో ఉంది. గత ఏడాది నుంచి కరోనా మరణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో భవానీపురం, సింగ్ నగర్ లోని శ్మశానాల్లో విద్యుత్ దహన వాటికలను ఏర్పాటు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa