చెన్నై: ఎఐఎడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను పార్టీనుంచి తొలగించాలనుకున్న వారికి బుద్ధి చెప్పడమే తనతో ఉన్న ఎమ్మెల్యేల లక్ష్యమని శశికళ మేనల్లుడు, ఎఐఎడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ అన్నారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను వారు (పళనిస్వామి, పన్నీర్సెల్వం) కొనలేరని ఆయన చెప్పారు. నేడు మరొక ఎమ్మెల్యే దినకరన్ వర్గంలో చేరారు. దీనితో ఆయన తరఫున ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 21కి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa