ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ లీకై తల్లీ, పిల్లలకు తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 02:23 PM

విజయనగరం మండలం జమ్ము నారాయణపురంలో గ్యాస్ లీకై తల్లీ, పిల్లలకు తీవ్ర గాయాలయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. తల్లి జి. దుర్గ(28), పిల్లలు జి. గౌతమ్(7), జి. మానస(5)తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు 108లో చికిత్స నిమిత్తం పట్టణంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. తల్లి జి. దుర్గ, కుమార్తె, జి. మానస, 90 శాతం మేర శరీరం కాలిపోయింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa