తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులుల వెల్లడించారు. 13,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీవారిని 32,173 మంది భక్తులు దర్శించుకున్నారు. . ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa