ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితుడి కూతురుపై సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 11:58 AM

చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా చిన్నారులపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. తాజాగా స్నేహితుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. జబర్ పుర జిల్లాలో ఓ దళిత (11) బాలిక ఏడో తరగతి చదువుతోంది. డిసెంబర్ ఏడో తేదీన ఆమె తండ్రి స్నేహితులు బాధితురాలి ఇంటి పెరట్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 25,26 ఏళ్లు ఉంటాయని, ఈ ఘటనకు సంబంధించి నింధితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa