ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 05:56 PM

ఏపీలో గత 24 గంటల్లో 33,188 సాంపిల్స్ ని పరీక్షించగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వల్ల నెల్లూరులో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసులు..


అనంతపురం 7, చిత్తూరు 18, తూర్పుగోదావరి 14, గుంటూరు 7, కడప 7, కృష్ణా 18, కర్నూలు 2, నెల్లూరు 6, ప్రకాశం 5, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 30, విజయనగరం 3, పశ్చిమగోదావరి 8 కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa