ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెదర్లాండ్స్ లో రోడేక్కిన ప్రజలు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 01:49 PM

కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా. నెదర్లాండ్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. కరోనా వ్యాప్తి వేళ లాక్ డౌన్ తరహా ఆంక్షలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అమలు  చేస్తోంది. ఈ నేపథ్యంలో డచ్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి.రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్ లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే...... నిరసనల మాటున కొంతమంది ఆందోళనకారులు. హింసకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో  పోలీసులు ఆందోళనను అడ్డుకున్నారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa