ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అత్యంత గౌరవనీయమైన లారెస్ బ్రేక్త్రూ అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు. దీంతోపాటు మొత్తం ఆరుగురు ఆటగాళ్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.లారెస్ బ్రేక్త్రూ అవార్డుకు ఎంపికైన వారిలో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకా మరియు డేనియల్ మెద్వెదేవ్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa