ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 04:17 PM

విశాఖపట్నం: రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు నర్సీపట్నం పర్యటించనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa