ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మాకు ఆదర్శం అంటున్న కర్ణాటక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:24 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఏపీ బాటలో గ్రామ సచివాలయ వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ‘గ్రామ వన్‌ సేవా కేంద్రాలు’ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు, ధ్రువీకరణ పత్రాలు ఒకేచోట ప్రజలకు అందజేత. కర్ణాటకలోని 12 జిల్లాల్లో 3,024 పంచాయతీల్లో ఈ సేవలను ప్రారంభించిన సీఎం బొమ్మై.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa