మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక సభ్యుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదంలో మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జమ్మిగన వెంకటేశ్వర్లు, మాలపాటి మల్లయ్య, మునగాల సాంబయ్య, సైదయ్య, రామారావు, బ్రహ్మం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa