దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి సూచీలు ఒడిదుడుకుల ధోరణిని ప్రదర్శించాయి. కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 57,808 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 17,266 వద్ద కొనసాగుతోంది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టాటా స్టీల్ (3.10%), బజాజ్ ఫైనాన్స్ (1.74%), బజాజ్ ఫిన్సర్వ్ (1.69%), రిలయన్స్ (1.64%) మరియు టైటాన్ (1.38%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.02%), TCS (-0.96%), టెక్ మహీంద్రా (-0.62%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.60%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa