ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కారు ఎక్స్ ప్రెస్ కు జనరల్ భోగీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 04:36 PM

కోవిడ్ తొలి దశ తర్వాత పునరుద్ధరణ జరిగి కేవలం రిజర్వుడ్ భోగి లతోనే రాకపోకలు కొనసాగిస్తున్న సర్కారు ఎక్స్ ప్రెస్ కి శనివారం నుంచి నాలుగు జనరల్ భోగీలు జోడించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నంబర్ 17644 కాకినాడ పోర్టు-చెంగల్ పోర్టు సర్కారు ఎక్స్ ప్రెస్ మంగళగిరి, న్యూ గుంటూరు మీదగా నడుస్తుంది. శనివారం నుంచి ప్రయాణికులకు జనరల్ టిక్కెట్ లు జారీ చేస్తున్నట్లు డివిజన్ రైల్వే అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa