ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజిస్ట్రేషన్ల మోత.. 5 నుంచి 25 శాతం పెరగనున్న భూముల ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:16 AM

చిత్తూరు నగరంతో పాటు గ్రామీణ ప్రజలకు రిజిస్ట్రేషన్ చార్జీల షాక్ తగలనుంది. శనివారం జేసీ రాజబాబు ఆధ్వర్యంలో మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఐదు నుంచి 25 శాతం మధ్య భూముల ధరలు పెంచాలని ప్రాథమికంగా తీర్మానించారు. సబ్ రిజిస్టర్ లు తమ పరిధిలోని గత మూడేళ్ళ కాల వ్యవధిలో పెరిగిన భూముల విలువలు, క్రయ విక్రయాలు పెరుగుతున్న ధరల తీరు, ప్రస్తుత మార్కెట్ ధర రియల్ ఎస్టేట్ ధరలను పరిశీలించి ప్రతిపాదాలను సిద్ధం చేశామని రిజిస్టర్లు జెసికి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa