ఎవురి డబ్బు , ఎవురి పధకం ...పేర్లు మార్చేసి , స్టిక్కర్ వేసినావా... ఇక నీ ఆటలు సాగవు...ప్రజలకు తెలుస్తుంది..మీ అసలు రంగులు బయట పడుతున్నాయి. అని రాష్ట్ర బీజేపీ నాయకులూ జగన్ ని హెచ్చరించారు. కేంద్రం నుండి వస్తున్న నిధులను మీ సొంత ప్రయోజనాల కోసం మలచుకుంటూ , కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు అని మా పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు చెల్లవు. మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పధకాలను మీ పథకాలుగా పేరు మార్చుకొని , కేంద్రం ఇస్తున్న డబ్బుని వాడుకుంటూ మళ్ళి ఏమి ఇవ్వడం లేదు అని డ్రామాలు ఆడటం ఇంకా సాగనియ్యం అని రాష్ట్ర బీజేపీ నాయకులూ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa