పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక 28 రోజులే గడువుంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టులో మాత్రమే పేపర్-1, పేపర్-2 ఉంటుంది. ఇతర సబ్జెక్టులన్నింటికీ ఒకే పేపరు. జిల్లాలో 1045 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 52వేల మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 307 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల రోజులు తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa