ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఈరోజు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సన్రైజర్స్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని విలియమ్సన్ తెలిపాడు. లక్నో సూపర్ జెయింట్ జట్టులో ఒక మార్పు చేసారు. చమీరా స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa