సామాజిక న్యాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. విజయవాడ నుంచి పెడన వెళుతుండగా మార్గమధ్యలో గురజాడ, తాడంకి గ్రామాల వద్ద ఎంపీపీ కాసాని వేద సుప్రజ, జెడ్పీటీసీ యేనుగ వెం కట రమణకుమారి, సర్పంచ్ జంపాస ధనలక్ష్మి, ఎంపీ టీసీ మేరుగ లక్ష్మి, గురజాడ వద్ద సర్పంచ్ జంపాన వెంకటేశ్వరరావు, ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ చైర్మన్ జంపాన కొండలరావు, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీలు గంజాల సీతారామయ్య, కొడమంచిలి మహేష్ మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభపు రాంబాబు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు యలమంచిలి గణేష్, మహేష్, నాయ కులు యేసుగ మస్తాన్రావు, చినబాబు, పాతూరి చం ద్రపాల్, కొణతం శివరామకృష్ణ, పాతూరి చంద్రపాల్, టి. రామ్మోహనరావు, వి. వీరభద్రరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa