ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరీ బజార్-రుద్రాపూర్ రోడ్డు ఎస్యువి కారు-బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్పి శ్రీపతి మిశ్రామ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సు ఎదురుగా వస్తున్న ఎస్యువిని ఢీకొట్టందని తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa