ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీతం వద్దoటూ.. 'ఏపీఐఐసీ' ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 06:40 PM

ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆర్థిక శాఖకు లేఖ రాశారు. తనకు వచ్చే వేతనాన్ని తిరిగి ఖజానాకు జమ చేస్తానని చెప్పిన ఆయన.. ప్రజలకు సేవ చేసేందుకు తనకు జీతం వద్దన్నారు. కాగా గతంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌కు వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకు రూ.3.82లక్షలు చెల్లించేవారు. ఇటీవల ప్రభుత్వం వేతనాలపై సీలింగ్ విధించడంతో వేతనం రూ.65వేలకే పరిమితమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa