ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నా పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 10:15 PM

ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళ్లనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన తరపున లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తామన్నారు. ఆపై చింతలపూడిలో జరిగే రచ్చబండ సభలో పాల్గొంటారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa