ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022 సీజన్‌లో 143 పరుగులు చేసిన గుజరాత్

sports |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 09:42 PM

ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 64 పరుగుల చేసాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశాడు. వీరిద్దరూ తప్ప మరెవరూ రాణించకపోవడంతో గుజరాత్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, రిషి ధావన్ 1, లియామ్ లివింగ్ స్టోన్ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa