నేటి ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్ లో భాగంగా మొదల టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ టీమ్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
మహీపాల్ లోమ్రర్ 42 పరుగులు, ఫాఫ్ డుప్లెసిస్ 38 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa