ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022 సీజన్‌లో 177 పరుగులు చేసిన ముంబై

sports |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 09:59 PM

ఐపీఎల్-2022లో వరుస విజయాలతో గుజరాత్ దూసుకుపోతోంది. మరో వైపు వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై జట్టు.. పటిష్ట గుజరాత్‌ను శుక్రవారం ఢీకొట్టనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 45 పరుగులు చేసాడు, రోహిత్ శర్మ 43, టిమ్ డేవిడ్ 44 పరుగులు చేశారు.గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ (2), అల్జారీ జోసెఫ్ (1), ప్రదీప్ సాంగ్వాన్ (1), లోకీ ఫెర్గూసన్ (1) వికెట్లు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa