ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగం రాని వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు: విజయసాయి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 09:37 PM

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. 'సీఎం జగన్ ఆదేశాల మేరకు యువతకు అండగా నిలవాలని జాబ్ మేళాకు శ్రీకారం చుట్టాం. ఏ.ఎన్.యూ జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయి. 97000 మంది ఈ జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ. ఉద్యోగం రాని వాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు' అని విజయసాయి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa