ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమను రతనాల సీమ చేస్తాం: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 07:46 PM

వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. 'ఐదేళ్ల సమయం ఇవ్వండి. రాయలసీమను రతనాల సీమ చేస్తాం. సమాజంలో మార్పు కోసం యువత ఆలోచించాలి. నన్ను సింగిల్‌గా రావాలని అడిగేందుకు వైసీపీ ఎవరు? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం. ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తా. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తా. నాకు పదవులు, డబ్బుపై వ్యామోహం లేదు' అని పవన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa