ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి ద్వారానే టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ జరిగింది: చిత్తూరు ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 07:01 PM

ఏపీలో దుమారం రేపుతోన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుకు సంబంధించి చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.

https://www.telugupost.com/andhra-pradesh/chittoor-sp-rishant-reddy-press-meet-on-ex-minister-narayana-arrest-1369044

ఏపీలో దుమారం రేపుతోన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుకు సంబంధించి చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.


హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణను టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను చిత్తూరుకు తరలించారు. మార్కుల కోసం మాల్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ఇన్విజిలేటర్, వాటర్ బాయ్స్ వల్లే పేపర్ లీక్ అయిందని ఎస్పీ తెలిపారు. టెన్త్  క్వశ్చన్ పేపర్ లీకేజీ  కేసులో నారాయణ అరెస్ట్ అయ్యారని, ఆయన భార్యను అరెస్ట్ చేయలేదని, ముందుగా ప్లాన్ చేసి ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు. సమాధానాలు రాసి లోపలికి పంపే ప్రయత్నం చేశారు. ఈ లీకేజి కి సంబంధించి సాంకేతిక ఆధారాలు లభించడంతో నారాయణ, తిరుపతి డీన్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa