ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేగా గెలిచి మాట్లాడాలంటూ.. పవన్ పై మంత్రి రోజా ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 07:17 PM

కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన తర్వాత రోజా తొలిసారిగా మచిలీపట్నం వచ్చారు. ఆర్&బీ అతిథి గృహం వద్ద మీడియాతో మాట్లాడిన రోజా సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్ కు సవాల్ చేస్తే బాగుంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa