ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కు వస్తున్న జనాదరణను చూసి తాడేపల్లిలో తడిచి పోతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 04:20 PM

నానీ మీకు మీ ఇంట్లో, మీ ఊర్లో, మీరు భజన చేసే మీ పార్టీలోనే విలువ లేదు మీరు మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం హాస్యాస్పదం అని జనసేన మహిళా నాయకురాలు కీర్తన ఆరోపించారు .151 సీట్లు ఉన్నాయని అహంకారంతో ఉన్న మీకు రేపు రాబోయే ఎలక్షన్లలో జనసేన మిమ్మల్ని 15 సీట్లకే పరిమితం చేయబోతుంది జనసేన అని జోష్యం చెప్పారు . పవన్ కళ్యాణ్ పై నిన్న పేర్నినాని చేసినవ్యాఖ్యలకు దీటుగా జనసేన నాయకులు జిల్లా అధ్యక్షులు డా.హరి ప్రసాద్ ఇన్చార్జి కిరణ్ రాయల్,పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి,మరియు రాష్ట్ర జిల్లా నాయకులు పగడాలమురళి,ఆకేపాటి సుభాషిని, కీర్తిన, తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదులిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa