ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 09:29 PM

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని అయన తెలిపారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి సంగతి చూస్తానని స్పష్టం చేశారు. తనను టార్గెట్ చేస్తున్న వారితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa