తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 77,154 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,182 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.62 కోట్లు అని టీటీడీ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa