తెలుగు అమ్మాయి, సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. 'మిత్రమండలి'తో ఆమె హీరోయిన్గా పరిచయం కానుంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఆమె మాట్లాడుతూ, తనకు సింపుల్ కథల కంటే భిన్నమైన, కొంచెం వియర్డ్గా ఉండే కథలంటే ఇష్టమని తెలిపారు. మిత్రమండలి సినిమాను కంటే ముందే తమిళ సినిమా 'పెరుసు' ఒప్పుకున్నానని అదే ముందుగా విడుదలైందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa